ఇండియన్ జేమ్స్‌బాండ్ అజిత్ దోవల్, సెల్‌ఫోన్ అస్సలు వాడరట.. కారణం ఏంటో తెలుసా?

ఇండియన్ జేమ్స్‌బాండ్‌గా పిలువబడే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫోన్, ఇంటర్నెట్ వాడరని తాజాగా వెల్లడించారు. అవసరమైన సందర్భాల్లోనే చాలా పరిమితంగా వాడతానని చెప్పారు. ఇవి రెండు లేకుండా రోజువారీ పనులు చేసుకుంటానని తెలిపారు. అయితే కమ్యూనికేషన్ కోసం చాలా మార్గాలు ఉన్నాయని.. అందులో ప్రజలకు తెలియనివి చాలా ఉన్నాయని చెప్పారు అజిత్ దోవల్. కాగా, పాకిస్థాన్‌లో బిచ్చగాడి వేషంలో తిరిగిన దోవల్.. ఆ దేశ అణు రహస్యాలను బట్టబయలు చేసిన విషయం తెలిసిందే.

ఇండియన్ జేమ్స్‌బాండ్ అజిత్ దోవల్, సెల్‌ఫోన్ అస్సలు వాడరట.. కారణం ఏంటో తెలుసా?
ఇండియన్ జేమ్స్‌బాండ్‌గా పిలువబడే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫోన్, ఇంటర్నెట్ వాడరని తాజాగా వెల్లడించారు. అవసరమైన సందర్భాల్లోనే చాలా పరిమితంగా వాడతానని చెప్పారు. ఇవి రెండు లేకుండా రోజువారీ పనులు చేసుకుంటానని తెలిపారు. అయితే కమ్యూనికేషన్ కోసం చాలా మార్గాలు ఉన్నాయని.. అందులో ప్రజలకు తెలియనివి చాలా ఉన్నాయని చెప్పారు అజిత్ దోవల్. కాగా, పాకిస్థాన్‌లో బిచ్చగాడి వేషంలో తిరిగిన దోవల్.. ఆ దేశ అణు రహస్యాలను బట్టబయలు చేసిన విషయం తెలిసిందే.