103 మంది మావోయిస్టుల లొంగుబాటు

భద్రాచలం, వెలుగు : మావోయిస్ట్‌‌‌‌ పార్టీకి చెందిన 103 మంది గురువారం చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని బీజాపూర్‌‌‌‌ జిల్లా కేంద్రంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 49 మందిపై రూ. 1.06 కోట్ల రివార్డు ఉందని ఎస్పీ జితేంద్రయాదవ్‌‌‌‌ తెలిపారు

103 మంది మావోయిస్టుల లొంగుబాటు
భద్రాచలం, వెలుగు : మావోయిస్ట్‌‌‌‌ పార్టీకి చెందిన 103 మంది గురువారం చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ రాష్ట్రంలోని బీజాపూర్‌‌‌‌ జిల్లా కేంద్రంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 49 మందిపై రూ. 1.06 కోట్ల రివార్డు ఉందని ఎస్పీ జితేంద్రయాదవ్‌‌‌‌ తెలిపారు