31 ఏళ్ల జైలు జీవితం తర్వాత.. న్యాయవాదిగా మారిన రాజీవ్ గాంధీ హత్య కేసు మాజీ దోషి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో 31 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి, 2022లో విడుదలైన ఏ.జీ. పేరరివాలన్ (54) తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.

31 ఏళ్ల జైలు జీవితం తర్వాత.. న్యాయవాదిగా మారిన రాజీవ్ గాంధీ హత్య కేసు మాజీ దోషి
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో 31 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి, 2022లో విడుదలైన ఏ.జీ. పేరరివాలన్ (54) తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.