స్థానిక సర్పంచ్ గోవిందయ్య, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మరికొందరు వైసీపీ నేతలపై కేసు నమోదు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. స్థానిక టీడీపీ నాయకుడు సతీష్ నాయుడు మరికొందరు తెలుగు దేశం నేతలపై కేసు నమోదు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.
స్థానిక సర్పంచ్ గోవిందయ్య, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మరికొందరు వైసీపీ నేతలపై కేసు నమోదు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. స్థానిక టీడీపీ నాయకుడు సతీష్ నాయుడు మరికొందరు తెలుగు దేశం నేతలపై కేసు నమోదు చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.