Andhar News: రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!
Andhar News: రూపాయికి 3 రూపాయలు.. మార్కెట్లోకి నయాదందా! నమ్మారంటే ఇక అంతే!
తిరుపతి జిల్లాలో కొత్తరకం దందా వెలుగు చూసింది. రూపాయికి రూ. 3 ఇస్తామంటూ బురిడీ కొట్టిస్తున్న ఓ ముఠా మోసాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఒకటికి రెండింతల డబ్బులు ఇస్తామని.. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి ఏకంగా రూ.14లక్షలు కాజేసిన ఈ ముఠా కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
తిరుపతి జిల్లాలో కొత్తరకం దందా వెలుగు చూసింది. రూపాయికి రూ. 3 ఇస్తామంటూ బురిడీ కొట్టిస్తున్న ఓ ముఠా మోసాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఒకటికి రెండింతల డబ్బులు ఇస్తామని.. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి ఏకంగా రూ.14లక్షలు కాజేసిన ఈ ముఠా కోసం ప్రస్తుతం పోలీసులు గాలింపు చేపట్టారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.