Andhra Pradesh: కొత్త జిల్లాల్లో నేటి నుంచే పాలన షురూ.. కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ
Andhra Pradesh: కొత్త జిల్లాల్లో నేటి నుంచే పాలన షురూ.. కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ
రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయ్యింది. దీంతో నేటి నుంచి ఏపీ లో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల స్థానంలో ఈ రోజు నుంచి 28 జిల్లాలు అమల్లోకి రానున్నాయి. కొత్తగా ఏర్పాటైన పోలవరం, మార్కాపురం జిల్లాల్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీలను నియమిస్తూ ప్రభుత్వం
రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయ్యింది. దీంతో నేటి నుంచి ఏపీ లో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల స్థానంలో ఈ రోజు నుంచి 28 జిల్లాలు అమల్లోకి రానున్నాయి. కొత్తగా ఏర్పాటైన పోలవరం, మార్కాపురం జిల్లాల్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీలను నియమిస్తూ ప్రభుత్వం