Manyam 13వ స్థానంలో మన్యం

Manyam Secures 13th Position రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్య సాధనలో జిల్లా పనితీరు కాస్త పర్వాలేదనిపించింది. మొత్తంగా 13వ స్థానం దక్కించుకుంది. సోమవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన కలెక్టర్ల సమీక్షలో ప్రణాళికా విభాగం నివేదిక ఈ విషయాలను స్పష్టం చేసింది.

Manyam   13వ స్థానంలో మన్యం
Manyam Secures 13th Position రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర-2047’ లక్ష్య సాధనలో జిల్లా పనితీరు కాస్త పర్వాలేదనిపించింది. మొత్తంగా 13వ స్థానం దక్కించుకుంది. సోమవారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన కలెక్టర్ల సమీక్షలో ప్రణాళికా విభాగం నివేదిక ఈ విషయాలను స్పష్టం చేసింది.