Minister Parthasarathi: దేశంలో మొదటి క్వాంటం కంప్యూటర్ అమరావతిలోనే..
Minister Parthasarathi: దేశంలో మొదటి క్వాంటం కంప్యూటర్ అమరావతిలోనే..
దేశంలో తొలి క్వాంటం కంప్యూటర్ అమరావతిలో ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా కీలక ప్రతిపాదనకు కేబినెట్లో ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్ధసారథి చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్లో రూ.1421 కోట్ల రూపాయల పెట్టుబడులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
దేశంలో తొలి క్వాంటం కంప్యూటర్ అమరావతిలో ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా కీలక ప్రతిపాదనకు కేబినెట్లో ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్ధసారథి చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్లో రూ.1421 కోట్ల రూపాయల పెట్టుబడులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.