Sankranti Bonanza: పండగ వేళ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారందరి ఖాతాల్లో నిధుల జమ!

రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు పంగడ పూట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ తో పాటు కాంట్రాక్టర్ల బిల్లులు కింద దాదాపురూ.2,600 కోట్లకు పైగా నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. తాజా ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని సుమారు 5.7 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.

Sankranti Bonanza: పండగ వేళ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారందరి ఖాతాల్లో నిధుల జమ!
రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు పంగడ పూట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ తో పాటు కాంట్రాక్టర్ల బిల్లులు కింద దాదాపురూ.2,600 కోట్లకు పైగా నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. తాజా ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని సుమారు 5.7 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.