Silver Price Surge: పసిడికి పోటీగా వెండి..రూ.1.5 లక్షలకు చేరిన కిలో వెండి
దేశంలో వెండి ధరలు సామాన్యులకు షాక్ ఇచ్చాయి. ఈ క్రమంలో ఢిల్లీలో వెండి ధర కిలోకు ఒక్కసారిగా రూ.7,000 పెరిగి రూ. 1.5 లక్షల మార్కును తాకాయి. అదే సమయంలో, బంగారం కూడా కొత్త గరిష్ట స్థాయిని చేరుకుంది.
