Uttarakhand CM: డిసెంబర్ 25న అమరావతిలో బహిరంగ సభ: ఉత్తరాఖండ్ సీఎం ధామి
Uttarakhand CM: డిసెంబర్ 25న అమరావతిలో బహిరంగ సభ: ఉత్తరాఖండ్ సీఎం ధామి
పదవుల కంటే ప్రజలకు సేవ చేయడమనేది వాజ్పేయి జీవితం అందరికీ నేర్పుతుందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అటల్–మోదీ సుపరిపాలన యాత్ర బహిరంగ సభలో సీఎం ధామి మాట్లాడారు.
పదవుల కంటే ప్రజలకు సేవ చేయడమనేది వాజ్పేయి జీవితం అందరికీ నేర్పుతుందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అటల్–మోదీ సుపరిపాలన యాత్ర బహిరంగ సభలో సీఎం ధామి మాట్లాడారు.