ఆచార్య సచ్చిదానందమూర్తి జీవితం నేటితరానికి దార్శనికం
Sachchidanandamurthy is a visionary తాత్విక విశ్లేషకులు, విజ్ఞాన విలువలు పంచిన మహానీయులు ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి.. నేటితరానికి ఓ దార్శనికతగా నిలుస్తారని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు.