ఆర్టీసీ ‘మహా’ సమరం.. రెండో రోజూ స్తంభించిన ప్రగతి రథ చక్రం.. డిపోల వద్ద ఉద్రిక్తత!
ఆర్టీసీ ‘మహా’ సమరం.. రెండో రోజూ స్తంభించిన ప్రగతి రథ చక్రం.. డిపోల వద్ద ఉద్రిక్తత!
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృత రూపం దాల్చింది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన సమ్మె నేడు రెండో రోజుకు చేరుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. సమ్మెపై టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఘాటుగా స్పందించింది. సమ్మె వద్దు - మాయ మాటలు నమ్మొద్దు అంటూ సిబ్బందికి విజ్ఞప్తి చేసింది.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృత రూపం దాల్చింది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు చేపట్టిన సమ్మె నేడు రెండో రోజుకు చేరుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. సమ్మెపై టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఘాటుగా స్పందించింది. సమ్మె వద్దు - మాయ మాటలు నమ్మొద్దు అంటూ సిబ్బందికి విజ్ఞప్తి చేసింది.