Allegations against revenue officials
మ్యుటేషన్ చేయడానికి అధికారులు రూ.20వేలు అడుగుతున్నారంటూ ఓ టీడీపీ నాయకులు చేసిన ఆరోపణ కలకలం రేపింది. అక్కడే ఉన్న కొందరు రైతులు ఇది నిజమేనని చెప్పడంతో అక్కడే ఉన్న అధికారులు కంగుతిన్నారు.
Allegations against revenue officials
మ్యుటేషన్ చేయడానికి అధికారులు రూ.20వేలు అడుగుతున్నారంటూ ఓ టీడీపీ నాయకులు చేసిన ఆరోపణ కలకలం రేపింది. అక్కడే ఉన్న కొందరు రైతులు ఇది నిజమేనని చెప్పడంతో అక్కడే ఉన్న అధికారులు కంగుతిన్నారు.