ఓట్ చోరీ.. సీట్ చోరీ కాంగ్రెస్‌‌కే చెల్లుతుంది..రాబోయే పదేళ్లు ఎన్డీఏదే అధికారం

మెదక్​ టౌన్, వెలుగు: ఓట్​ చోరీ.. సీట్​ చోరీ కాంగ్రెస్​కే చెల్లుతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఓటరు జాబితా సవరణ విషయంలో సీఎం రేవంత్​ రెడ్డి గుంపు మేస్త్రీలాగా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు.

ఓట్  చోరీ.. సీట్ చోరీ కాంగ్రెస్‌‌కే చెల్లుతుంది..రాబోయే పదేళ్లు ఎన్డీఏదే అధికారం
మెదక్​ టౌన్, వెలుగు: ఓట్​ చోరీ.. సీట్​ చోరీ కాంగ్రెస్​కే చెల్లుతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. ఓటరు జాబితా సవరణ విషయంలో సీఎం రేవంత్​ రెడ్డి గుంపు మేస్త్రీలాగా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు.