కేంద్రం విధానాలతో బొగ్గు పరిశ్రమ నిర్వీర్యం.. ప్రైవేట్ పెట్టుబడిదారులకు కేటాయిస్తూ నిర్వీర్యం చేస్తోంది

గోదావరిఖని, వెలుగు: బొగ్గు పరిశ్రమను వేలం పాట పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్​ పెట్టుబడిదారులకు కేటాయిస్తూ నిర్వీర్యం చేస్తోందని సీఐటీయూ ఆల్​ ఇండియా ప్రెసిడెంట్​ సుదీప్​ దత్తా విమర్శించారు.

కేంద్రం విధానాలతో బొగ్గు పరిశ్రమ నిర్వీర్యం.. ప్రైవేట్ పెట్టుబడిదారులకు కేటాయిస్తూ నిర్వీర్యం చేస్తోంది
గోదావరిఖని, వెలుగు: బొగ్గు పరిశ్రమను వేలం పాట పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్​ పెట్టుబడిదారులకు కేటాయిస్తూ నిర్వీర్యం చేస్తోందని సీఐటీయూ ఆల్​ ఇండియా ప్రెసిడెంట్​ సుదీప్​ దత్తా విమర్శించారు.