క్రీడలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
క్రీడలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
క్రీడలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గుమ్మడిదల పట్టణంలో సీజీఆర్ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ఓపెన్ టూ ఆల్ కబడ్డీ, వాలీబాల్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
క్రీడలతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గుమ్మడిదల పట్టణంలో సీజీఆర్ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ఓపెన్ టూ ఆల్ కబడ్డీ, వాలీబాల్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు.