చందన్‌వెల్లి డేటాసెంటర్‌ను త్వరగా ప్రారంభించండి

రాష్ట్రంలో విద్యా రంగ సంస్కరణలు చేపడుతున్నామని, దీంట్లో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతి ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ సునీల్‌ భారతి మిట్టల్‌ను కోరారు.

చందన్‌వెల్లి డేటాసెంటర్‌ను త్వరగా ప్రారంభించండి
రాష్ట్రంలో విద్యా రంగ సంస్కరణలు చేపడుతున్నామని, దీంట్లో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతి ఎంటర్‌ప్రైజెస్‌ చైర్మన్‌ సునీల్‌ భారతి మిట్టల్‌ను కోరారు.