చైనా కంపెనీలకు బార్లా గేట్లు ఎత్తనున్న భారత్..! ఇకపై పరుగులు పెట్టనున్న ఆ ప్రాజెక్ట్‌లు

గల్వాన్ లోయలో ఘర్షణల తర్వాత చైనా సంస్థలపై విధించిన ఆంక్షలను ఎత్తివేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం, లక్షల కోట్ల నష్టం నేపథ్యంలో ఈ ప్రతిపాదనలు వస్తున్నాయని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గడంతో, వాణిజ్య సంబంధాల బలోపేతం కోసం ఈ దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. మే 2020 మొదటి వారం నుంచి భారత్, చైనాల మధ్య సరిహద్దుల్లో నెలకున్న ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి.

చైనా కంపెనీలకు బార్లా గేట్లు ఎత్తనున్న భారత్..! ఇకపై పరుగులు పెట్టనున్న ఆ ప్రాజెక్ట్‌లు
గల్వాన్ లోయలో ఘర్షణల తర్వాత చైనా సంస్థలపై విధించిన ఆంక్షలను ఎత్తివేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం, లక్షల కోట్ల నష్టం నేపథ్యంలో ఈ ప్రతిపాదనలు వస్తున్నాయని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గడంతో, వాణిజ్య సంబంధాల బలోపేతం కోసం ఈ దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. మే 2020 మొదటి వారం నుంచి భారత్, చైనాల మధ్య సరిహద్దుల్లో నెలకున్న ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి.