చైనా సరిహద్దుల్లో చరిత్రాత్మక ఘట్టం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై దిగిన మోదీ విమానం

చైనా సరిహద్దుల్లో ఈశాన్య భారతంలో మొట్టమొదటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని అసోంలో ఏర్పాటుచేశారు. నేషనల్ హైవే 37పై ఏర్పాటుచేసిన ఈఎల్ఎఫ్‌పై ప్రధాని ప్రయాణిస్తున్న విమానం శనివారం ల్యాండ్ అయ్యింది. చైనా బోర్డర్‌కు 300 కి.మీ. దూరంలో ఇది ఉంటుంది. అత్యవసర పరిస్ధితుల్లో దిబ్రూగఢ్, చెబువా ఎయిర్‌‌పోర్ట్‌లకు ఇది ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. దేశంలో పలు జాతీయ రహదారులపై ఇటువంటి ఫెసిలిటీస్‌లు ఏర్పాటుచేస్తున్నారు. తొలిసారి రాజస్థాన్‌లో బర్మేర్‌లో ఈఎల్ఎఫ్ అందుబాటులోకి వచ్చింది

చైనా సరిహద్దుల్లో చరిత్రాత్మక ఘట్టం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీపై దిగిన మోదీ విమానం
చైనా సరిహద్దుల్లో ఈశాన్య భారతంలో మొట్టమొదటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని అసోంలో ఏర్పాటుచేశారు. నేషనల్ హైవే 37పై ఏర్పాటుచేసిన ఈఎల్ఎఫ్‌పై ప్రధాని ప్రయాణిస్తున్న విమానం శనివారం ల్యాండ్ అయ్యింది. చైనా బోర్డర్‌కు 300 కి.మీ. దూరంలో ఇది ఉంటుంది. అత్యవసర పరిస్ధితుల్లో దిబ్రూగఢ్, చెబువా ఎయిర్‌‌పోర్ట్‌లకు ఇది ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. దేశంలో పలు జాతీయ రహదారులపై ఇటువంటి ఫెసిలిటీస్‌లు ఏర్పాటుచేస్తున్నారు. తొలిసారి రాజస్థాన్‌లో బర్మేర్‌లో ఈఎల్ఎఫ్ అందుబాటులోకి వచ్చింది