ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఒక్కరోజే ఏకంగా ఆరుగురు కేంద్రమంత్రులతో భేటీలు

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రేపు ఒక్కరోజే ఏకంగా ఆరుగురు కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులకు సంబంధించి.. కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. ఇక కేంద్రమంత్రులతో భేటీ తర్వాత రేపు రాత్రి తిరిగి అమరావతికి చేరుకోనున్నారు. ఆ తర్వాత ఎల్లుండి నిర్వహించే స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు.

ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఒక్కరోజే ఏకంగా ఆరుగురు కేంద్రమంత్రులతో భేటీలు
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రేపు ఒక్కరోజే ఏకంగా ఆరుగురు కేంద్రమంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు ప్రాజెక్టులకు సంబంధించి.. కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. ఇక కేంద్రమంత్రులతో భేటీ తర్వాత రేపు రాత్రి తిరిగి అమరావతికి చేరుకోనున్నారు. ఆ తర్వాత ఎల్లుండి నిర్వహించే స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు.