సింహాచలం బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణలో భాగంగా పాతగోశాల నుంచి అడవివరం జంక్షన్ వరకూ స్థలాలు పోగొట్టుకున్నవారికి టీడీఆర్లు జారీ విషయంలో మరోసారి అధ్యయనం జరపాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ నిర్ణయించినట్టు తెలిసింది.
సింహాచలం బీఆర్టీఎస్ రోడ్డు విస్తరణలో భాగంగా పాతగోశాల నుంచి అడవివరం జంక్షన్ వరకూ స్థలాలు పోగొట్టుకున్నవారికి టీడీఆర్లు జారీ విషయంలో మరోసారి అధ్యయనం జరపాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్ నిర్ణయించినట్టు తెలిసింది.