ప్రపంచంలో 50 దేశాల్లో తెలుగు మాట్లాడేవారు ఉన్నారని మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ చెప్పారు. తెలుగు మహా సభలు.. బాష, నాగరికతను మాత్రమే కాకుండా.. ఆధ్యాత్మిక వారసత్వాన్ని నిర్వహించుకునే విధంగా ఉన్నాయన్నారు.
ప్రపంచంలో 50 దేశాల్లో తెలుగు మాట్లాడేవారు ఉన్నారని మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ చెప్పారు. తెలుగు మహా సభలు.. బాష, నాగరికతను మాత్రమే కాకుండా.. ఆధ్యాత్మిక వారసత్వాన్ని నిర్వహించుకునే విధంగా ఉన్నాయన్నారు.