రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లా పూర్‌ పట్టణంలోని మార్కెట్‌ యార్డులో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం రాష్ట్ర పర్యా టక, ఎక్సైజ్‌, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.

రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు
నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లా పూర్‌ పట్టణంలోని మార్కెట్‌ యార్డులో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గురువారం రాష్ట్ర పర్యా టక, ఎక్సైజ్‌, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.