జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 19,500 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయాధికారి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ రాజ్యలక్ష్మి తెలిపారు. జిల్లాలోని అన్ని కోర్టుల్లో 29 బెంచిల్లో న్యాయాధికారులు, న్యాయవాదులతో కలిసి 19,250 క్రిమినల్, 10 ప్రీలిటిగేషన్, 240 సివిల్ కేసులను పరిష్కరించినట్లు వెల్ల డించారు.
జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 19,500 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయాధికారి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ రాజ్యలక్ష్మి తెలిపారు. జిల్లాలోని అన్ని కోర్టుల్లో 29 బెంచిల్లో న్యాయాధికారులు, న్యాయవాదులతో కలిసి 19,250 క్రిమినల్, 10 ప్రీలిటిగేషన్, 240 సివిల్ కేసులను పరిష్కరించినట్లు వెల్ల డించారు.