ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త - సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు, నేటి నుంచే బుకింగ్స్

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సంక్రాంతి వేళ ఏపీ, తెలంగాణ మధ్య అదనంగా 41 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు శుభవార్త - సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు, నేటి నుంచే బుకింగ్స్
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. సంక్రాంతి వేళ ఏపీ, తెలంగాణ మధ్య అదనంగా 41 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.