సింగరేణికి రావాల్సిన బకాయిలు చెల్లించాలి

సింగరేణి సంస్థకు రావాల్సిన 45 వేల కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వి సీతారామయ్య డిమాండ్‌ చేశారు.

సింగరేణికి రావాల్సిన బకాయిలు చెల్లించాలి
సింగరేణి సంస్థకు రావాల్సిన 45 వేల కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వి సీతారామయ్య డిమాండ్‌ చేశారు.