సంస్కృతాంధ్ర పరిశోధకురాలు శొంఠి శారదాపూర్ణ కన్నుమూత

తెలుగు, సంస్కృత భాషల్లో పరిశోధకురాలు, రచయిత్రి శొంఠి శారదాపూర్ణ(75) ఇక లేరు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అమెరికాలో తుదిశ్వాస విడిచారు.

సంస్కృతాంధ్ర పరిశోధకురాలు శొంఠి శారదాపూర్ణ కన్నుమూత
తెలుగు, సంస్కృత భాషల్లో పరిశోధకురాలు, రచయిత్రి శొంఠి శారదాపూర్ణ(75) ఇక లేరు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అమెరికాలో తుదిశ్వాస విడిచారు.