అభివృద్ధిలో కొండారెడ్డిపల్లి దేశానికే ఆదర్శం : మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకాటి శ్రీహరి

అభివృద్ధిలో కొండారెడ్డిపల్లి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకటి శ్రీహరి అన్నారు. ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో రూ.134 కోట్లతో 18 రకాల అభివృద్ధి పనులను మంత్రులు ప్రారంభించారు.

అభివృద్ధిలో కొండారెడ్డిపల్లి దేశానికే ఆదర్శం : మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకాటి శ్రీహరి
అభివృద్ధిలో కొండారెడ్డిపల్లి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకటి శ్రీహరి అన్నారు. ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో రూ.134 కోట్లతో 18 రకాల అభివృద్ధి పనులను మంత్రులు ప్రారంభించారు.