ఏపీలో స్క్రబ్ టైఫస్ డేంజర్ బెల్స్.. ఏకంగా 20మంది మృతి, ఆ ఒక్క జిల్లాలో అన్ని కేసులా!

Andhra Pradesh Scrub Typhus Death Toll Rise To 20: ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ కలకలం రేపుతోంది, 20 మంది మరణించారు. చిత్తూరులో అత్యధిక కేసులు నమోదయ్యాయి. వైద్యుల ప్రకారం, సకాలంలో గుర్తిస్తే ఇది సాధారణ జ్వరంలానే తగ్గుతుంది. చిగ్గర్ పురుగు కాటుతో వచ్చే ఈ జ్వరానికి లక్షణాలు, నివారణ మార్గాలపై అవగాహన ముఖ్యం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్ష కిట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు కంగారు పడొద్దని.. లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.

ఏపీలో స్క్రబ్ టైఫస్ డేంజర్ బెల్స్.. ఏకంగా 20మంది మృతి, ఆ ఒక్క జిల్లాలో అన్ని కేసులా!
Andhra Pradesh Scrub Typhus Death Toll Rise To 20: ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ కలకలం రేపుతోంది, 20 మంది మరణించారు. చిత్తూరులో అత్యధిక కేసులు నమోదయ్యాయి. వైద్యుల ప్రకారం, సకాలంలో గుర్తిస్తే ఇది సాధారణ జ్వరంలానే తగ్గుతుంది. చిగ్గర్ పురుగు కాటుతో వచ్చే ఈ జ్వరానికి లక్షణాలు, నివారణ మార్గాలపై అవగాహన ముఖ్యం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్ష కిట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు కంగారు పడొద్దని.. లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.