చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు : ఇన్స్పెక్టర్ రమేశ్గౌడ్
చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు : ఇన్స్పెక్టర్ రమేశ్గౌడ్
ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మహంకాళి ఇన్స్పెక్టర్ రమేశ్గౌడ్ హెచ్చరించారు. బుధవారం ఎస్ఐ పూల్సింగ్, ఏఎస్ఐ డానియల్తో పాటు పోలీసు బృందం సికింద్రాబాద్లో పతంగులు విక్రయించే దుకాణాలను తనిఖీ చేసింది.
ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని మహంకాళి ఇన్స్పెక్టర్ రమేశ్గౌడ్ హెచ్చరించారు. బుధవారం ఎస్ఐ పూల్సింగ్, ఏఎస్ఐ డానియల్తో పాటు పోలీసు బృందం సికింద్రాబాద్లో పతంగులు విక్రయించే దుకాణాలను తనిఖీ చేసింది.