ఢిల్లీ హోటళ్లలో ఒక్క రాత్రికి లక్ష పైనే.. ఏఐ సమిట్తో పెరిగిన డిమాండ్

ఇండియా ఏఐ సమిట్ నేపథ్యంలో ఢిల్లీలో హోటల్ గదుల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. సెంట్రల్ ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ నెల 16 నుంచి 20 వరకు ఈ సదస్సు జరగనుంది

ఢిల్లీ హోటళ్లలో  ఒక్క రాత్రికి లక్ష పైనే.. ఏఐ సమిట్తో  పెరిగిన డిమాండ్
ఇండియా ఏఐ సమిట్ నేపథ్యంలో ఢిల్లీలో హోటల్ గదుల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. సెంట్రల్ ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ నెల 16 నుంచి 20 వరకు ఈ సదస్సు జరగనుంది