ధనవంతులు, గుణవంతులకు మధ్య కరీంనగర్‌ పోటీ.. కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్ కార్పొరేషన్‌లో ధనవంతులకు, గుణవంతులకు మధ్య పోటీ జరుగుతోందని.. ప్రజలు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.

ధనవంతులు, గుణవంతులకు మధ్య కరీంనగర్‌ పోటీ.. కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్ కార్పొరేషన్‌లో ధనవంతులకు, గుణవంతులకు మధ్య పోటీ జరుగుతోందని.. ప్రజలు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు.