మున్సిపల్ ఎన్నికలపై కీలక అప్‌డేట్.. ముహూర్తం ఖారారు..

బీఆర్ఎస్ నాయకులపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలోని బీజేపీని ఎదిరించే ధైర్యం లేగనే.. ఉపాధి హామీ పథకంపై చర్చకు భయపడి బీఆర్ఎస్ అసెంబ్లీ నుండి పారిపోయిందని మండిపడ్డారు. గత పదేళ్ల పాలనలో కేసీఆర్ తన ఎమ్మెల్యేలకు కూడా కనీస గౌరవం ఇవ్వలేదని.. ఇప్పుడు ఉనికి కాపాడుకోవడానికే బీజేపీతో దోస్తీ చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలపై స్పందిస్తూ.. ఈ నెలాఖరులో నోటిఫికేషన్, ఫిబ్రవరిలో ఎన్నికలు ఉండొచ్చని వెల్లడించారు. అలాగే.. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల విద్యార్థుల కోసం సోలార్ పవర్ ద్వారా వేడి నీళ్ల సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు.

మున్సిపల్ ఎన్నికలపై కీలక అప్‌డేట్.. ముహూర్తం ఖారారు..
బీఆర్ఎస్ నాయకులపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలోని బీజేపీని ఎదిరించే ధైర్యం లేగనే.. ఉపాధి హామీ పథకంపై చర్చకు భయపడి బీఆర్ఎస్ అసెంబ్లీ నుండి పారిపోయిందని మండిపడ్డారు. గత పదేళ్ల పాలనలో కేసీఆర్ తన ఎమ్మెల్యేలకు కూడా కనీస గౌరవం ఇవ్వలేదని.. ఇప్పుడు ఉనికి కాపాడుకోవడానికే బీజేపీతో దోస్తీ చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలపై స్పందిస్తూ.. ఈ నెలాఖరులో నోటిఫికేషన్, ఫిబ్రవరిలో ఎన్నికలు ఉండొచ్చని వెల్లడించారు. అలాగే.. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల విద్యార్థుల కోసం సోలార్ పవర్ ద్వారా వేడి నీళ్ల సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు.