మార్కెట్‌ ఫీజు రూ.748.45 కోట్లు వసూలు

రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌ ఫీజు వసూళ్లలో 92.13శాతం లక్ష్యాన్ని సాధించినట్లు మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ కాకుమాను శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు.

మార్కెట్‌ ఫీజు రూ.748.45 కోట్లు వసూలు
రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌ ఫీజు వసూళ్లలో 92.13శాతం లక్ష్యాన్ని సాధించినట్లు మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ కాకుమాను శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు.