సైబరాబాద్ భరోసా గచ్చిబౌలి కేంద్రం ఆధ్వర్యంలో నార్సింగిలోని లేబర్ క్యాంప్, గచ్చిబౌలిలోని అంజయ్యనగర్ లేబర్ అడ్డా, ఖాజగూడలోని ప్రశాంతి హిల్స్ లో 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
సైబరాబాద్ భరోసా గచ్చిబౌలి కేంద్రం ఆధ్వర్యంలో నార్సింగిలోని లేబర్ క్యాంప్, గచ్చిబౌలిలోని అంజయ్యనగర్ లేబర్ అడ్డా, ఖాజగూడలోని ప్రశాంతి హిల్స్ లో 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.