57 రోజుల తర్వాత విమాన సర్వీసులు పునరుద్దరణ.. దిగ్బంధనంపై అమెరికాకు ఇరాన్ వార్నింగ్

ఏప్రిల్ 11 పాకిస్థాన్ మధ్యవర్తితంతో జరిగిన మొదటి దశ శాంతి చర్చలు విఫలం కావడంతో అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ గతవారం నిరవధికంగా పొడిగించారు. అయితే, హర్మూజ్ జల సంధి, ఇరాన్ పోర్టుల్లో మాత్రం దిగ్బంధనం కొనసాగిస్తోంది అమెరికా. రెండో దశ చర్చల ప్రయత్నాలు జరుగుతున్న వేళ.. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, హెచ్చరికలు చేసుకుంటున్నాయి. తాజాగా, అమెరికాకు ఇరాన్ ఘాటు వార్నింగ్ ఇచ్చింది.

57 రోజుల తర్వాత విమాన సర్వీసులు పునరుద్దరణ.. దిగ్బంధనంపై అమెరికాకు ఇరాన్ వార్నింగ్
ఏప్రిల్ 11 పాకిస్థాన్ మధ్యవర్తితంతో జరిగిన మొదటి దశ శాంతి చర్చలు విఫలం కావడంతో అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ గతవారం నిరవధికంగా పొడిగించారు. అయితే, హర్మూజ్ జల సంధి, ఇరాన్ పోర్టుల్లో మాత్రం దిగ్బంధనం కొనసాగిస్తోంది అమెరికా. రెండో దశ చర్చల ప్రయత్నాలు జరుగుతున్న వేళ.. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, హెచ్చరికలు చేసుకుంటున్నాయి. తాజాగా, అమెరికాకు ఇరాన్ ఘాటు వార్నింగ్ ఇచ్చింది.