జనగణనలో పాల్గొనాలంటూ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ గవర్నర్ పిలుపు

జనగణన కీలకమైన జాతీయ కార్యక్రమం అని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్‌ శుక్లా అభివర్ణించారు. ఆదివారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో జనగణన- 2027 స్వీయ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

జనగణనలో పాల్గొనాలంటూ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ గవర్నర్ పిలుపు
జనగణన కీలకమైన జాతీయ కార్యక్రమం అని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్‌ శుక్లా అభివర్ణించారు. ఆదివారం హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో జనగణన- 2027 స్వీయ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.