Andhra Pradesh: అమ్మో.. రాత్రికి రాత్రే దోచేస్తున్నారు.. పట్టిస్తే రూ. 50 వేలు..గోదావరి జిల్లాలో అలర్ట్..

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ తరహా దోపిడీల కలకలం మొదలైంది. నల్లజర్ల, తణుకులో సంపన్న కుటుంబాలకు చెందిన ఒంటరి మహిళల ఇళ్లే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ నేరాలకు పాల్పడిన నిందితులు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

Andhra Pradesh: అమ్మో.. రాత్రికి రాత్రే దోచేస్తున్నారు.. పట్టిస్తే రూ. 50 వేలు..గోదావరి జిల్లాలో అలర్ట్..
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్లీ చెడ్డీ గ్యాంగ్ తరహా దోపిడీల కలకలం మొదలైంది. నల్లజర్ల, తణుకులో సంపన్న కుటుంబాలకు చెందిన ఒంటరి మహిళల ఇళ్లే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ నేరాలకు పాల్పడిన నిందితులు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.