AP News: న్యాయస్థానాలంటే జగన్కు లెక్క లేదు: సీఎం చంద్రబాబు
వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సీఎం.. న్యాయస్థానాల పట్ల జగన్ వ్యవహార శైలిని తప్పుపట్టారు.