హైదరాబాద్ మహానగరంలో మరిన్ని ఈవీ డిపోలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పటికే నగరంలో ఆయా ఏరియాల్లో ఈవీ బస్సులు నడుస్తున్నాయి. అయితే.. ఈ బస్సులకు చార్జింగ్ పెట్టుకునేందుకుగానూ ఈవీ డిపోలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.
హైదరాబాద్ మహానగరంలో మరిన్ని ఈవీ డిపోలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇప్పటికే నగరంలో ఆయా ఏరియాల్లో ఈవీ బస్సులు నడుస్తున్నాయి. అయితే.. ఈ బస్సులకు చార్జింగ్ పెట్టుకునేందుకుగానూ ఈవీ డిపోలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు.