రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని నాయకులు, కార్యకర్తలు గడపగడపకు తీసుకెళ్లాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎంఎ్సరాజు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అమరాపురం మండలం ఆలదపల్లి పంచాయతీలోని నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా సమావేశమయ్యారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని నాయకులు, కార్యకర్తలు గడపగడపకు తీసుకెళ్లాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎంఎ్సరాజు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అమరాపురం మండలం ఆలదపల్లి పంచాయతీలోని నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా సమావేశమయ్యారు.