రంగారెడ్డి జిల్లాలో ఒకే చోట ఏసీబీకి చిక్కిన ..ఎంపీడీవో, ఎంపీవో, గ్రామ సెక్రటరీ
రంగారెడ్డి జిల్లాలో ఒకే చోట ఏసీబీకి చిక్కిన ..ఎంపీడీవో, ఎంపీవో, గ్రామ సెక్రటరీ
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల ఎంపీడీవో, ఎంపీవో, మరో గ్రామ సెక్రటరీ రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కారు. మండలంలోని ఇదులపల్లి గ్రామంలో నాలుగు ప్లాట్లలో బిల్డింగ్ పర్మిషన్ కోసం ఓ వ్యక్తి వద్ద ఎంపీడీవో సుమతి రూ.2 లక్షలు డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల ఎంపీడీవో, ఎంపీవో, మరో గ్రామ సెక్రటరీ రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కారు. మండలంలోని ఇదులపల్లి గ్రామంలో నాలుగు ప్లాట్లలో బిల్డింగ్ పర్మిషన్ కోసం ఓ వ్యక్తి వద్ద ఎంపీడీవో సుమతి రూ.2 లక్షలు డిమాండ్ చేశారు.