ఆపరేషన్ సిందూర్ తర్వాత భారీగా ఆర్డర్లు.. 6 నెలల తర్వాత IMF లోన్ అక్కర్లేదు: పాక్ మంత్రి

పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన ప్రకటన చేశారు. గత సంవత్సరం భారత్, పాక్ మధ్య జరిగిన ఆపరేషన్ సిందూర్ తర్వాత తమ యుద్ధ విమానాలకు డిమాండ్ పెరిగిందని.. పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయిని.. దీని వాల్ల పాక్‌కు భారీగా ఆదాయం సమకూరుతుందని తెలిపారు. దీంతో ఆరు నెలల్లో IMF సహాయం అవసరం ఉండకపోవచ్చని ఆయన అన్నారు. అయితే, వాస్తవానికి పాక్ యుద్ధ విమానాల తయారీలో చైనా వాటా ఎక్కువ ఉండటం, ఆదాయాన్ని పంచుకోవాల్సి రావడం వల్ల ఈ మాటలు కేవలం ప్రగల్భాలే అంటున్నారు.

ఆపరేషన్ సిందూర్ తర్వాత భారీగా ఆర్డర్లు.. 6 నెలల తర్వాత IMF లోన్ అక్కర్లేదు: పాక్ మంత్రి
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన ప్రకటన చేశారు. గత సంవత్సరం భారత్, పాక్ మధ్య జరిగిన ఆపరేషన్ సిందూర్ తర్వాత తమ యుద్ధ విమానాలకు డిమాండ్ పెరిగిందని.. పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయిని.. దీని వాల్ల పాక్‌కు భారీగా ఆదాయం సమకూరుతుందని తెలిపారు. దీంతో ఆరు నెలల్లో IMF సహాయం అవసరం ఉండకపోవచ్చని ఆయన అన్నారు. అయితే, వాస్తవానికి పాక్ యుద్ధ విమానాల తయారీలో చైనా వాటా ఎక్కువ ఉండటం, ఆదాయాన్ని పంచుకోవాల్సి రావడం వల్ల ఈ మాటలు కేవలం ప్రగల్భాలే అంటున్నారు.