మళ్లీ వరంగల్కు వస్తే చెప్పులతో కొట్టిస్తా..కేటీఆర్కు ఎమ్మెల్యే నాయిని మాస్ వార్నింగ్
అసెంబ్లీ గౌరవ సభ కాదని.. కౌరవ సభ అంటూ వరంగల్ వేదికగా కేటీఆర్ (KTR), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో పాటు రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై పరుష పదజాలంతో విరుచుకుపడిన విషయం తెలిసిందే.