రాష్ట్రపతిని కలిసిన ఈఎన్‌సీ చీఫ్‌

తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ భల్లా తన సతీమణి ప్రియా భల్లాతో కలిసి సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు.

రాష్ట్రపతిని కలిసిన ఈఎన్‌సీ చీఫ్‌
తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ భల్లా తన సతీమణి ప్రియా భల్లాతో కలిసి సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు.