kumaram bheem asifabad- గ్రాసం కరువు.. పశు పోషణ బరువు
kumaram bheem asifabad- గ్రాసం కరువు.. పశు పోషణ బరువు
జిల్లాలో పశుగ్రా సం కరువైంది. వేసవి వచ్చిదంటే పశువులకు మేత కష్టాలు తప్పవు. వేసవికాలంలో మేత, నీరు దొరక్క మూగ జీవాలు అల్లాడుతున్నాయి. పశుగ్రాసం కరువు కావడంతో రైతులు పొరుగు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కానీ మేత కంటే గ్రాసం రవాణాకే రైతులకు తడిసి మోపెడవుతోంది. లారీ గడ్డి రూ.30 వేల నుంచి రూ.32 వేల వరకు పెట్టి కోనుగోలు చేస్తున్నారు.
జిల్లాలో పశుగ్రా సం కరువైంది. వేసవి వచ్చిదంటే పశువులకు మేత కష్టాలు తప్పవు. వేసవికాలంలో మేత, నీరు దొరక్క మూగ జీవాలు అల్లాడుతున్నాయి. పశుగ్రాసం కరువు కావడంతో రైతులు పొరుగు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. కానీ మేత కంటే గ్రాసం రవాణాకే రైతులకు తడిసి మోపెడవుతోంది. లారీ గడ్డి రూ.30 వేల నుంచి రూ.32 వేల వరకు పెట్టి కోనుగోలు చేస్తున్నారు.