Minister N. Uttam Kumar Reddy: ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.. అందుకే ఓపిక పట్టాం
శ్రీశైలం లెఫ్ట్బ్యాంక్ కెనాల్(ఎ్సఎల్బీసీ) ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కాబట్టే ఇన్ని రోజులు ఓపిక పట్టాం. ఇక ఊరుకునే ప్రసక్తే లేదు. ఒప్పందం ప్రకారం టన్నెల్ తవ్వకం పనులు పునఃప్రారంభించకుంటే...