Minister Ponnam Prabhakar: ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలులోప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతంరాయితీ
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే ప్రభుత్వ ఉద్యోగులకు ధరలో 20 శాతం రాయితీ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.