వైసీపీ నేతల మాటలు విడ్డూరంగా ఉన్నాయి

భోగాపురంలో నిర్మితమవుతున్న అల్లూరు సీతారామరాజు జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు విషయంలో వైసీపీ నాయకులు మాట్లాడే తీరు చాలా విడ్డూరంగా ఉందని టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు అన్నారు.

వైసీపీ నేతల మాటలు విడ్డూరంగా ఉన్నాయి
భోగాపురంలో నిర్మితమవుతున్న అల్లూరు సీతారామరాజు జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు విషయంలో వైసీపీ నాయకులు మాట్లాడే తీరు చాలా విడ్డూరంగా ఉందని టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు అన్నారు.